Sunday, March 11, 2012

ధార్త రాష్ట్రులు నడచిరి ధర్మ పధము

ధర్మ హీనులై యుండిరి ధరణి లోన
ధార్త రాష్త్రులు , నడచిరి ధర్మ పధము
పాండు సూనులు తమకెన్ని బాధ లొదవ
నంద నందను ననిశంబు నమ్ము కొనిరి .

No comments:

Post a Comment