Wednesday, May 23, 2012

మూ ర్ఖు డతడు రాజ పూ జితుండు

తప్పు పలికి ,చేసి యొప్పు ననెడి వాడు
మూ ర్ఖు డతడు, రాజ పూ జితుండు
సకల శాస్త్ర ములను జదివి న మనుజుండు
రచ్చ సభల లోన రాణి కెక్కు .

No comments:

Post a Comment