Sunday, September 9, 2012

శ్రీ దత్తా త్రేయుల వారి అవతారములు

1.శ్రీ  శ్రీ పాద వల్లభులు =తూర్పు గోదావరి  జిల్లా ,పిటా పురం ,1320సం .
2.శ్రీ  నృ సిం హ  సరస్వతి ,కరం జా ,మహా రాష్ట్ర ,1322.
3.శ్రీ  మాణిక్  మహా ప్రభు ,హుమ్నా బాద్ , మహా రాష్ట్ర 
4.శ్రీ  స్వామీ  సమర్ధ అక్కల్  కోట  మహా రాజ్ ,ప్రజ్ఞా పురం ,మహా రాష్ట్ర 
5.శ్రీ  సాయి బాబా .షి రి డి.
గమనిక -=== స్వామి  సమర్ధ ,శ్రీ  సాయి బాబాలు  సమ కా లీ నులు 
దత్తాత్మ  ఒకే సారి రెండు  భాగము లై  పై  విధముగా  అవత రించిరి .
ఇందులో  మరల సాయి బాబా నందు సం పూ ర్ణ దత్తాం శ యైన 
శ్రీ  ఆంజ నేయ  స్వామీ వారు  కూడ  యిమిడి  యున్నారు .

No comments:

Post a Comment