Tuesday, October 9, 2012

పద్య రచన -137,ఎఱ్ఱన

భారతా రణ్య  భాగంబు  బదిల ముగను
దెనుగు  సేసితి వీ వయ ,తేట తెల్ల
ముగను  మఱియును  జనములు  మోద  మలర
శంభు  దాసుడ! యె ఱ్ఱ న !శ తపు  నతు లు .

No comments:

Post a Comment