Tuesday, December 4, 2012

పద్య రచన -అర్జునుడు ,మత్స్య యంత్రము

మత్స్య  యంత్రంబు  ఛే దించి  మగతనంబు
తోడ  పార్ధుడు  కృ ష్ణ ను  బెండ్లి  యాడ
వేల గొలదిని  రాజుల  వీ క్ష ణ ముల
నడుమ , జేజేలు  బలికిరి  నరుని  కపుడు .

No comments:

Post a Comment