Sunday, January 27, 2013

భరద్వాజుని ఆశ్రమము -పద్య రచన

చిత్ర  కూ టం పు  శిఖరము జేర గోరి
మార్గ  మధ్యము నందున  మహితు  డైన
ఋ షి  వరే ణ్యుని యాశ్రమ  దర్శ నంబు
జేయ కొఱకును  మౌనిని  జేరి నిలిచె .

No comments:

Post a Comment