Sunday, April 14, 2013

పద్య రచన -ఎండమావులు

వచ్చు ననుకొను  భాగము వ్రయ్య లయ్యి
ఎండమావిగ  మారెను నింత  లోన
ప్రాప్తి  లేదని  భావించి  పరమ  శివుని
వేడు కొనగను  బోవుదు   విభుని  దరికి . 

No comments:

Post a Comment