Saturday, May 25, 2013

పద్య రచన -ఛాందసుడు

ఛంద మనగను  నర్ధము నందు రార్య !
వేద మనుచును , చదివియా  వేదసార
మితరుల కెవడు  చెప్పునో  నతని  నండ్రు
ఛాం ద సుండని  పుడమిని శాస్త్రి గారు .

No comments:

Post a Comment