Monday, October 27, 2014

న్యస్తాక్షరి ;; అంశము =శాంతము లేక సౌఖ్యము లేదు నాలుగు పాదాలలో మొదట వరుసగా " త్యా -గ -రా -జు " ఉండాలి ఛందస్సు ----ఆ టవెలది

త్యాగరాజు కృతులు  ధరణిని మఱి విన
గదగు  నెల్ల వారు  ,కాని యెడల
రాదు సౌఖ్య మునిక  రా దుశాంత ముమను
జునకు నెపుడు నిదియ సుమ్ము నిజము

No comments:

Post a Comment