Saturday, December 20, 2014

అంశం- సావిత్రిని యముఁడు భయపెట్టుట. ఛందస్సు- తేటగీతి. నాలుగు పాదాల చివరి యక్షరములు వరుసగా ‘న, ర, క, ము’ ఉండవలెను. (పద్యంలో ఎక్కడా ‘నరకము’ అన్న పదాన్ని ప్రయోగించకండి)

సుమతి యైనట్టి సావిత్రి ! సుంత యైన
వినుము నామాట యోయమ్మ ! వినక ,నౌర
యె టుల  వత్తువు నాతోడ నిదియ నీక
సాధ్యము గద మ  ఱి యిక నీ  శంక విడుము

No comments:

Post a Comment