Thursday, January 8, 2015

పద్య రచన -శ్రీ మహావిష్ణువు -లక్ష్మీ దేవి

శ్రీ మహావిష్ణు   వచ్చట సిరియు   తోడ
లోక ప్రజలకు నాశీ సు   లునిడు  తకును
తిష్ఠ వేసుకు నుండెను  తిన్నె మీద
రండి యచటకు బోదము ,దండిగాను
నందు కొనుటకు నాశీ సు లందరమును

No comments:

Post a Comment