Wednesday, February 11, 2015

దత్తపది - పాలు - పెరుగు - వెన్న - నేయి పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

వెన్న దొంగను గురునాధ ! వేడు కొందు
రాజ్య భాగపు సగ పాలు రమ్యము గను
  బి లిచి వారికి నే యిమ్ము పెంపు తోడ
నందు  వలనన పెరుగునీ  యశము కూడ .
తొలగించు

No comments:

Post a Comment