Sunday, March 22, 2015

పద్య రచన -మేధావులనగా నెవరు ?

స్వార్ధ మనునది లేకుండ సర్వు లకును
చేత నైనంత యుపకృతి జేయు నతడు
తనదు  ధీశక్తి  వలనన దనరు నట్లు
దేశ మభివృధ్ధి  దిశగా ను  దెచ్చు నతడు
పిలువ  దగునుమే  ధావిగ నిలను  సుమ్ము

No comments:

Post a Comment