Saturday, March 14, 2015

పద్య రచన -సింహము -బ్రాహ్మణులు

విద్య నేర్చిన పిమ్మట వెఱ్ఱి బాప
లస్థి  పంజరమును జూచి యాశ తోడ
తాము   నేర్చిన విద్యను  తారు  జదువ
సింగ ముగ మారి  వారిని మ్రింగ దలచి
దూకు చుండెను  వారిపై  తోయ జాక్షి !

No comments:

Post a Comment