Thursday, March 12, 2015

పద్య రచన--రామకృష్ణ పరమ హంస

పరమ హంసగ బే రొంది ప్రజల కితడు
భక్తి  భావంబు  గలుగగ రక్తి తోడ
బోధ జేసిన  మహితుండు పుడమి యందు
రామ కృష్ణుడు నాముండు రమ్యు డా ర్య !

No comments:

Post a Comment