Wednesday, April 8, 2015

పద్య రచన -భీష్ముడు అంప శయ్య

 పవ్వ ళిం చెను  భీష్ముడు పాన్పు మీద 
యంప శయ్యది పార్ధుని  నంప గముల
చేత నిర్మింప బడియెను జిత్ర ముగను 
ధర్మ రాజాదు  లచ్చట దరిని యుండి 
ధర్మ  సందేహ  ములువిని  తనియు  చుండ్రి 

No comments:

Post a Comment