Sunday, April 12, 2015

పద్య రచన -ధర్మ రాజు -యక్షుడు

చచ్చి  పడియున్న తమ్ముల   శవము లనట
ధర్మ  జుడుగని బ్రతికింప దలచి , యక్షు
ప్రశ్నల కుదగు  రీతిగ  బదులు సెప్పి
బ్రదుకు నట్లుగ  జేసెను  వారి నపుడు

No comments:

Post a Comment