subbarao
Monday, October 27, 2014
న్యస్తాక్షరి ;; అంశము =శాంతము లేక సౌఖ్యము లేదు నాలుగు పాదాలలో మొదట వరుసగా " త్యా -గ -రా -జు " ఉండాలి ఛందస్సు ----ఆ టవెలది
త్యాగరాజు కృతులు ధరణిని మఱి విన
గదగు నెల్ల వారు ,కాని యెడల
రాదు సౌఖ్య మునిక రా దుశాంత ముమను
జునకు నెపుడు నిదియ సుమ్ము నిజము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment