subbarao
Saturday, December 20, 2014
అంశం- సావిత్రిని యముఁడు భయపెట్టుట. ఛందస్సు- తేటగీతి. నాలుగు పాదాల చివరి యక్షరములు వరుసగా ‘న, ర, క, ము’ ఉండవలెను. (పద్యంలో ఎక్కడా ‘నరకము’ అన్న పదాన్ని ప్రయోగించకండి)
సుమతి యైనట్టి సావిత్రి ! సుంత యైన
వినుము నామాట యోయమ్మ ! వినక ,నౌర
యె టుల వత్తువు నాతోడ నిదియ నీక
సాధ్యము గద మ ఱి యిక నీ శంక విడుము
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment