subbarao
Monday, July 3, 2017
ఛందస్సు- తేటగీతి నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "ఏ - కా - ద - శి" ఉండాలి.
ఏరు వాకను సాగించి నారు పోయు
కాల మీ దినమ్మె ,రైతులు కాడి పట్టి
దరులు దున్నుచు భూమిని చాలు మధ్య
శి వుని దలచుచు విత్తులు శీఘ్ర మేయు
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment