Wednesday, December 12, 2012

పద్య రచన -వినాయకుడు ,శ్రీ కృష్ణుడు

చిన్మయ మూర్తుల జూడుడు
తన్మయులై యొకరి నొకరు  తాదాత్మ్య్తతతో
మన్మన మలరిం పంగన్
సన్మతితో నుండి రచట  జటిలుడు ,కృష్ణు ల్ .

No comments:

Post a Comment