Saturday, December 27, 2014

అంశం- గుఱ్ఱం జాషువా ,నిషిద్ధాక్షరములు - శ, ష, స, హ. ఛందస్సు - తేటగీతి.

గబ్బి లమ్మును  రచియించి కవుల యందు
అగ్ర గణ్యు డ వైతివి యార్య ! నీవు
దళిత కులమున బుట్టిన ధరణి పుత్ర !
అందు కొనుమయ్య వందనా లందుకొ నుము

No comments:

Post a Comment