Thursday, June 30, 2016

పతితులె పుణ్య జీవులని వాదన జేసెద రంగనా మణుల్

సతతము దైవ ప్రార్ధన లుసల్పుచు దానము జే యు శీలుడే
యితరము లైన పానమున కిష్టుడు నైనను వాని నందురే
పతితులె పుణ్య జీవులని వాదన జేసెద రంగనా మణు
ల్లతి వల మాటలన్నియు ను నాదరణీయములౌ గ దా యిలన్


No comments:

Post a Comment