Sunday, November 15, 2020

మతసామరస్యం--సామాజికాంశం. ------------------------?

 మతసామరస్యం--సామాజికాంశం. ------------------------??------------------ మతములెన్నైనా జాతియొక్కటే మతములలోనిసారాంశమునూ ఒకటే అన్నిమతాలలోను ఉన్నదిమానవత్వముఒక్కటే ఏసు అల్లా సాయి అందరూ దైవాంశసంభూతులే మతాలన్ని ఒక్కటైతేనే మనుగడ బాగుంటుంది విభిన్నమతాలనేభావన రానీయకూడదుమన మనస్సులకు అదే అసూయాద్వేషాలకు దారితీస్తుంది మతసామరస్యమే కొండంతబలం మంచి-చెడు రెండేమతాలు,అవితెలిసినమానవత్వమేమనమతం మతసామరస్యం అనేదిఒకసామాజికాంశముగాపరిగణలోకితీసుకోవాలి ఓర్పు,శాంతి,దయ,ఉపకృతులుమతసామరస్యానికి ప్రతీకలు కొట్లాటలు,ఛీత్కారాలు,అసహనాలు,ద్వేషాలులేకపోవడమే మతసామరస్యం మతంకారణంగా మారణహోమంజరుగకూడదు మతాన్నిదైవంగాపూజించి ఆరాధించాలి భిన్నంలోఏకాభిప్రాయమేమతం మతసామరస్యానికై మనజీవనవిధానంలోమార్పుతెచ్చుకోవాలి హిందూ,జైన,ఇస్లాం,సిక్కు,క్రిష్టియను,బౌద్ధమొదలగు ప్రసిద్ధమతాలకలగలుపేఈమనభారతదేశం మతంమార్పిడులుకలిగినా,సోదరభావంతోనేసహజీవనంసాగించడంమనదేశవైశిష్ట్యం ఈమతసామరస్యానికిఆదర్శపురుషుడుగా మనమాజీప్రెసిడెంటుఅబ్దుల్ కలాంగారుఅగ్రగణ్యులు మతసామరస్యాన్నిసామాజికాంశముగాభావించి దేశాభివృద్ధికిమనవంతుబాధ్యతను నిర్వర్తించాలి అప్పుడేదేశమాతముద్దుబిడ్డగాగుర్తింపబడతాము మతాభిమానంతోఇతరమతాలఔన్నత్యానికి భంగంకలుగజేయరాదు మతాలసాధికారతపెంపొందేలామనవంతు కృషిచేయాలి శాంతియుతసహజీవనమే మతాలపరమావధిగాభావించి అందుకుతగినట్లుమనంమెలగాలి చివరిగామానవత్వమేమనమతంగాభావించిపరస్పరావగాహనతోమెలగుటమనకర్తవ్యము జైహింద్ ఈకవిత ,ఈకవితాసంకలనముకొఱకేవ్రాయబడినదని లోగడ యెక్కడవ్రాయుటగాని,అచ్చువేయుటగానిజరుగలేదనిధృవీకరించడమైనది. రచన:పోచిరాజుసుబ్బారావు హైదరాబాదు.mobileno.9866283384

No comments:

Post a Comment